కర్ణాటక రాజకీయాలు క్షణక్షణానికి రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం ఉదయం తన నివాసంలో ఏర్పాటు చేసిన హై-ప్రొఫైల్ ‘బ్రేక్ఫాస్ట్ మీటింగ్’ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత…
బీఎన్ఎస్ చట్టంలో ఇప్పటికే దీనికి తగిన చట్టాలు ఉన్నందున, కొత్త చట్టం అవసరం లేదని పేర్కొంటూ, కర్ణాటక ప్రభుత్వ ‘విద్వేష ప్రసంగాల నివారణ బిల్లు’కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బ్రేకులు వేసింది.