కాకినాడ: మండపేట నియోజకవర్గ పార్టీ పరిశీలకురాలిగా మాజీ కార్పోరేటర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తుమ్మల సునీత ను నియమించినారు. గతంలో రెండు మార్లు జిల్లా తెలుగుదేశం…
బీఎన్ఎస్ చట్టంలో ఇప్పటికే దీనికి తగిన చట్టాలు ఉన్నందున, కొత్త చట్టం అవసరం లేదని పేర్కొంటూ, కర్ణాటక ప్రభుత్వ ‘విద్వేష ప్రసంగాల నివారణ బిల్లు’కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బ్రేకులు వేసింది.
రానున్న ఆషాడ మాస సారె సమర్పించు భక్త బృందాలకు ప్రత్యేక ఏర్పాట్లు దుర్గా ఘాట్, కేశఖండనశాల వసతులు పరిశీలన వేసవి సందర్బంగా భక్తులకు దేవస్థానం నుంచి కల్పిస్తున్న…
విద్యుత్ సమస్యల తక్షణ పరిష్కారానికి, ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు 1912 టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులో తెస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు.…
భక్తులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా ముందు సాగుతున్నట్లు దుర్గగుడి ఈవో శీనానాయక్ చెప్పారు. దీనిలో భాగంగా మంగళవారం నుంచి దుర్గగుడి ఘాట్ రోడ్ మరమ్మతులు ఆర్…