విజయవాడ :పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు రద్దు చేయాలని కోరుతూ ఈరోజు మీసాల రాజేశ్వరరావు వంతెన ఎదురుగా ఉన్న సీతన్నపేట డివైడర్లు వద్ద వందలాది ముఠా ఆటోలతో ప్రదర్శనతో పాటు…
పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు ఉపసంహరించాలని కోరుతూ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు అలంకార్ ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. ఈ ధర్నాకు…
సిపిఐ(ఎం)రాష్ట్ర కార్యాలయంలో బుధవారం వామపక్ష పార్టీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిపిఐ(ఎం.ఎల్) రాష్ట్ర నాయకులు జాస్తి కిషోర్ బాబు అధ్యక్షత వహించారు. సమావేశం కేంద్ర ప్రభుత్వ…