LatestNewsTelangana

తెలంగాణాలో ఎబోలాపై ముందస్తు చర్యలు

-ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలంగాణా ప్రభుత్వం ఎబోలా కేసుల విషయంలో అప్రమత్తం అయ్యింది. వివిధ దేశాల నుండి, ముఖ్యంగా ఆఫ్రికా వంటి ఎబోలా కేసులు నమోదవుతున్న…

Andhra PradeshLatestNews

సరికొత్త హంగులు, ప్రత్యేకతలతో మహానాడు

నేడు, రేపు టిడిపి ఉత్సవం – తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే వార్షిక ఉత్సవం ‘మహానాడు’. ఈసారి సరికొత్త హంగులతో, అనేక ప్రత్యేకతలకు వేదికగా మారుతోంది.…

Andhra PradeshLatestNews

న్యాయం చెయ్యండి: జగన్ ను కలిసిన సుగాలి ప్రీతి తల్లిదండ్రులు

తాడేపల్లి: కూతురు కేసు విషయం లో తమకు న్యాయం చేయాలని కోరుతూ సుగాలి ప్రీతి తల్లిదండ్రులు పార్వతి, రాజు వైసీపీ అధినేత వైస్ జగన్ ను కలిశారు.…

Andhra PradeshLatestNews

ఓటరు జాబితాల రూపకల్పనకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి: రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్

విజయవాడ: స్వచ్ఛమైన, నిర్దిష్టమైన ఓటరు జాబితాల రూపకల్పనకు అన్ని వ్యవస్థకు మూలస్తంభమైన ఓటర్ల జాబితాను స్వచ్ఛంగా, నిర్దిష్టంగా రూపొందించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట్ర చీఫ్…

Andhra PradeshLatestLocal NewsNews

త్వరలో కాకినాడలో మెగా జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన: ఎంపీ ఉదయ్ శ్రీనివాస్

రూ.45 లక్షల అంచనా వ్యయంతో త్వరలో కాకినాడలో మెగా జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేయనున్న కేంద్రం : ఎంపీ ఉదయ్ శ్రీనివాస వెల్లడి

Andhra PradeshLatestLocal NewsNews

ఘనంగా రఘుపతి వెంకటరత్నం 87వ వర్ధంతి

కాకినాడ: విద్యావేత్త, ప్రముఖ సంఘసంస్కర్త రఘుపతి వెంకటరత్నం నాయుడు 87వ వర్ధంతి సందర్భంగా ఆర్విఎన్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. మంగళవారం జిల్లా క్రీడా…

Andhra PradeshLatestLocal NewsNews

ఆకర్షణగా నిలిచిన పేపర్ క్రాఫ్ట్ కళాకృతుల ప్రదర్శన

కాకినాడ: కాకినాడ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మంగళవారం నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరములు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తమ సృజనాత్మకతను ప్రతిబింబిస్తూ రూపొందించిన పేపర్ క్రాఫ్టు కళాకృతుల…

Andhra PradeshLatestLocal NewsNews

మండపేట నియోజక టీడీపి పరిశీలకురాలిగా తుమ్మల సునీత నియామకం

కాకినాడ: మండపేట నియోజకవర్గ పార్టీ పరిశీలకురాలిగా మాజీ కార్పోరేటర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తుమ్మల సునీత ను నియమించినారు. గతంలో రెండు మార్లు జిల్లా తెలుగుదేశం…