Andhra PradeshLatestNationalNews

పద్మ అవార్దుల కోసం ధరఖాస్తుల స్వీకరణ 

మినిస్ట్రీ అఫ్ హోం అఫైర్స్, భారత ప్రభుత్వము, కమీషనర్, యువజన సర్వీసుల శాఖ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము  సూచనల మేరకు రిపబ్లిక్ డే,  2027  సందర్బముగా ప్రకటించే …

Andhra PradeshLatestLocal NewsNews

సేఫ్టీ ఫస్ట్: విజయవాడలో స్కూల్ బస్సులపై స్పెషల్ డ్రైవ్

విద్యార్థుల భద్రతే లక్ష్యం – స్కూల్ బస్సులపై కట్టుదిట్టమైన తనిఖీలు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వీ రాజశేఖర్ బాబు, ఐపీఎస్ గారి సూచనల మేరకు,…

Andhra PradeshLatestLocal NewsNews

కొబ్బరిచెక్కలు పోగు చేసుకునేందుకు బహిరంగ వేలం 5న 

మథురానగర్‌(విజయవాడసెంట్రల్‌): స్వయంభూ మాచవరం శ్రీ దాసాఆంజనేయ స్వామి వారి దేవస్థానం లో భక్తులు సమర్పించిన కొబ్బరి చెక్కలు ప్రోగు చేసు కునే హక్కు కోసం వచ్చేనెల 5వతేదీన…

Andhra PradeshLatestNews

విజన్ పాలిటిక్స్ కు టిడిపి నాంది

-మహానాడులో సీఎం చంద్రబాబు  విజన్ పాలిటిక్స్‌కు తెలుగుదేశం పార్టీ నాంది అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పుట్టుక,…

Andhra PradeshLatestNews

 జూన్ 4 నుంచి జగన్ ‘యాక్షన్ ప్లాన్’

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తూ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి…

Andhra PradeshLatestNews

ఇంద్రకీలాద్రిపై కలకలం

విజయవాడలోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో మెట్ల పూజ ప్రాంగణంలో బుధవారం పాము కొండచిలువ రేగింది. వినాయకుడి గుడి పక్కన ఉన్న ప్రదేశంలో చెట్టుపై నుంచి ఉడతను తింటూ…

Andhra PradeshLatestNews

మేలుకో మనిషి

-వృక్ష విలాపం -ఉగ్రరూపంలో ఉష్ణోగ్రతలు -కనుమరుగవుతున్న పచ్చదనం -కాంక్రీట్ జంగిల్ లా మారుతున్న ఊరు వాడ అభివృద్ధి కావాలి గాని ప్రకృతిని చంపి కాదు. ఫ్లైఓవర్లు. షాపింగ్…

LatestNewsTelangana

తెలంగాణాలో ఎబోలాపై ముందస్తు చర్యలు

-ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలంగాణా ప్రభుత్వం ఎబోలా కేసుల విషయంలో అప్రమత్తం అయ్యింది. వివిధ దేశాల నుండి, ముఖ్యంగా ఆఫ్రికా వంటి ఎబోలా కేసులు నమోదవుతున్న…

Andhra PradeshLatestNews

సరికొత్త హంగులు, ప్రత్యేకతలతో మహానాడు

నేడు, రేపు టిడిపి ఉత్సవం – తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే వార్షిక ఉత్సవం ‘మహానాడు’. ఈసారి సరికొత్త హంగులతో, అనేక ప్రత్యేకతలకు వేదికగా మారుతోంది.…

Andhra PradeshLatestNews

న్యాయం చెయ్యండి: జగన్ ను కలిసిన సుగాలి ప్రీతి తల్లిదండ్రులు

తాడేపల్లి: కూతురు కేసు విషయం లో తమకు న్యాయం చేయాలని కోరుతూ సుగాలి ప్రీతి తల్లిదండ్రులు పార్వతి, రాజు వైసీపీ అధినేత వైస్ జగన్ ను కలిశారు.…