Andhra PradeshLatestNews

ఓటరు జాబితాల రూపకల్పనకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి: రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్

విజయవాడ: స్వచ్ఛమైన, నిర్దిష్టమైన ఓటరు జాబితాల రూపకల్పనకు అన్ని వ్యవస్థకు మూలస్తంభమైన ఓటర్ల జాబితాను స్వచ్ఛంగా, నిర్దిష్టంగా రూపొందించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట్ర చీఫ్…

Andhra PradeshLatestLocal NewsNews

త్వరలో కాకినాడలో మెగా జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన: ఎంపీ ఉదయ్ శ్రీనివాస్

రూ.45 లక్షల అంచనా వ్యయంతో త్వరలో కాకినాడలో మెగా జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేయనున్న కేంద్రం : ఎంపీ ఉదయ్ శ్రీనివాస వెల్లడి

Andhra PradeshLatestLocal NewsNews

ఘనంగా రఘుపతి వెంకటరత్నం 87వ వర్ధంతి

కాకినాడ: విద్యావేత్త, ప్రముఖ సంఘసంస్కర్త రఘుపతి వెంకటరత్నం నాయుడు 87వ వర్ధంతి సందర్భంగా ఆర్విఎన్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. మంగళవారం జిల్లా క్రీడా…

Andhra PradeshLatestLocal NewsNews

ఆకర్షణగా నిలిచిన పేపర్ క్రాఫ్ట్ కళాకృతుల ప్రదర్శన

కాకినాడ: కాకినాడ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మంగళవారం నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరములు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తమ సృజనాత్మకతను ప్రతిబింబిస్తూ రూపొందించిన పేపర్ క్రాఫ్టు కళాకృతుల…

Andhra PradeshLatestLocal NewsNews

మండపేట నియోజక టీడీపి పరిశీలకురాలిగా తుమ్మల సునీత నియామకం

కాకినాడ: మండపేట నియోజకవర్గ పార్టీ పరిశీలకురాలిగా మాజీ కార్పోరేటర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తుమ్మల సునీత ను నియమించినారు. గతంలో రెండు మార్లు జిల్లా తెలుగుదేశం…

LatestNationalNews

మీరు మా అల్లుళ్లేమీ కాదు.. జైల్లో కూచోపెట్టడానికి.. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి సీరియస్ వార్నింగ్

బెంగాల్ ముఖ్యమంత్రి సువెందు అధికారి మంగళవారం బంగ్లాదేశీయులను దేశం విడిచి వెళ్లాలని కోరారు.

LatestNationalNews

కర్ణాటక ప్రభుత్వానికి కేంద్రం షాక్.. ఆ బిల్లు అమలు నిలిపివేత

బీఎన్ఎస్ చట్టంలో ఇప్పటికే దీనికి తగిన చట్టాలు ఉన్నందున, కొత్త చట్టం అవసరం లేదని పేర్కొంటూ, కర్ణాటక ప్రభుత్వ ‘విద్వేష ప్రసంగాల నివారణ బిల్లు’కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బ్రేకులు వేసింది.