పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ అధిక జేష్ట్యమాస పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఆదివారం ఎంతో వైభవంగా జరిగింది. దుర్గా మల్లేశ్వరులు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యస్వామి,…
మథురానగర్(విజయవాడసెంట్రల్): స్వయంభూ మాచవరం శ్రీ దాసాఆంజనేయ స్వామి వారి దేవస్థానం లో భక్తులు సమర్పించిన కొబ్బరి చెక్కలు ప్రోగు చేసు కునే హక్కు కోసం వచ్చేనెల 5వతేదీన…
-మహానాడులో సీఎం చంద్రబాబు విజన్ పాలిటిక్స్కు తెలుగుదేశం పార్టీ నాంది అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పుట్టుక,…
ఆంధ్రప్రదేశ్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తూ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి…
విజయవాడలోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో మెట్ల పూజ ప్రాంగణంలో బుధవారం పాము కొండచిలువ రేగింది. వినాయకుడి గుడి పక్కన ఉన్న ప్రదేశంలో చెట్టుపై నుంచి ఉడతను తింటూ…
-వృక్ష విలాపం -ఉగ్రరూపంలో ఉష్ణోగ్రతలు -కనుమరుగవుతున్న పచ్చదనం -కాంక్రీట్ జంగిల్ లా మారుతున్న ఊరు వాడ అభివృద్ధి కావాలి గాని ప్రకృతిని చంపి కాదు. ఫ్లైఓవర్లు. షాపింగ్…
-ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలంగాణా ప్రభుత్వం ఎబోలా కేసుల విషయంలో అప్రమత్తం అయ్యింది. వివిధ దేశాల నుండి, ముఖ్యంగా ఆఫ్రికా వంటి ఎబోలా కేసులు నమోదవుతున్న…
నేడు, రేపు టిడిపి ఉత్సవం – తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే వార్షిక ఉత్సవం ‘మహానాడు’. ఈసారి సరికొత్త హంగులతో, అనేక ప్రత్యేకతలకు వేదికగా మారుతోంది.…