Andhra PradeshLatestNews

న్యాయం చెయ్యండి: జగన్ ను కలిసిన సుగాలి ప్రీతి తల్లిదండ్రులు

తాడేపల్లి: కూతురు కేసు విషయం లో తమకు న్యాయం చేయాలని కోరుతూ సుగాలి ప్రీతి తల్లిదండ్రులు పార్వతి, రాజు వైసీపీ అధినేత వైస్ జగన్ ను కలిశారు.…

Andhra PradeshLatestNews

ఓటరు జాబితాల రూపకల్పనకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి: రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్

విజయవాడ: స్వచ్ఛమైన, నిర్దిష్టమైన ఓటరు జాబితాల రూపకల్పనకు అన్ని వ్యవస్థకు మూలస్తంభమైన ఓటర్ల జాబితాను స్వచ్ఛంగా, నిర్దిష్టంగా రూపొందించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట్ర చీఫ్…

Andhra PradeshLatestLocal NewsNews

త్వరలో కాకినాడలో మెగా జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన: ఎంపీ ఉదయ్ శ్రీనివాస్

రూ.45 లక్షల అంచనా వ్యయంతో త్వరలో కాకినాడలో మెగా జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేయనున్న కేంద్రం : ఎంపీ ఉదయ్ శ్రీనివాస వెల్లడి

Andhra PradeshLatestLocal NewsNews

ఘనంగా రఘుపతి వెంకటరత్నం 87వ వర్ధంతి

కాకినాడ: విద్యావేత్త, ప్రముఖ సంఘసంస్కర్త రఘుపతి వెంకటరత్నం నాయుడు 87వ వర్ధంతి సందర్భంగా ఆర్విఎన్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. మంగళవారం జిల్లా క్రీడా…

Andhra PradeshLatestLocal NewsNews

ఆకర్షణగా నిలిచిన పేపర్ క్రాఫ్ట్ కళాకృతుల ప్రదర్శన

కాకినాడ: కాకినాడ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మంగళవారం నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరములు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తమ సృజనాత్మకతను ప్రతిబింబిస్తూ రూపొందించిన పేపర్ క్రాఫ్టు కళాకృతుల…

Andhra PradeshLatestLocal NewsNews

మండపేట నియోజక టీడీపి పరిశీలకురాలిగా తుమ్మల సునీత నియామకం

కాకినాడ: మండపేట నియోజకవర్గ పార్టీ పరిశీలకురాలిగా మాజీ కార్పోరేటర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తుమ్మల సునీత ను నియమించినారు. గతంలో రెండు మార్లు జిల్లా తెలుగుదేశం…

Andhra PradeshLatestNews

వేసవి నేపథ్యంలో భక్తుల ఏర్పాట్లు పర్యవేక్షణ

రానున్న ఆషాడ మాస సారె సమర్పించు భక్త బృందాలకు ప్రత్యేక ఏర్పాట్లు దుర్గా ఘాట్, కేశఖండనశాల వసతులు పరిశీలన వేసవి సందర్బంగా భక్తులకు దేవస్థానం నుంచి కల్పిస్తున్న…

Andhra PradeshLatestUncategorized

కరెంటు పోతే వెంటనే ఈ నెంబర్కు కాల్ చేయండి

విద్యుత్ సమస్యల తక్షణ పరిష్కారానికి, ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు 1912 టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులో తెస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు.…

Andhra PradeshLatestNews

నేటి నుంచి దుర్గ గుడి ఘాట్ రోడ్డుకు మరమ్మతులు

భక్తులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా ముందు సాగుతున్నట్లు దుర్గగుడి ఈవో శీనానాయక్ చెప్పారు. దీనిలో భాగంగా మంగళవారం నుంచి దుర్గగుడి ఘాట్ రోడ్ మరమ్మతులు ఆర్…

Andhra PradeshLatestLocal NewsNews

మైలవరంలో భారీవర్షం.. ఈదురుగాలులు విద్యుత్ కు తీవ్ర అంతరాయం

విజయవాడ :  పగలంతా రోళ్ళు పగిలే ఎండ వేడి .  సాయంత్రం ఈదురుగాలులతో వర్ష బీభత్సం. రోహిణీ కార్తె మొదటి రోజు సోమవారం మైలవరంలో వాతావరణ పరిస్థితి…