Andhra PradeshLatestLocal NewsNews

సమన్వయంతో పనిచేసి నిర్ధేశించిన లక్ష్యాలు అందుకోవాలి: డాక్టర్‌ వీర్నాల గౌతం అంబేడ్కర్‌

సత్యనారాయణపురం: ఎన్టీఆర్‌ జిల్లాలోని ఐసీటీసీ, ఏఆర్టీ, స్వచ్చంద సంస్ధల సిబ్బంది సమన్వయంతో పనిచేసి నిర్ధేశించిన లక్ష్యాలు అందుకోవాలని ఏఆర్టీసెంటర్‌ వైద్యాధికారి డాక్టర్‌ వీర్నాల గౌతం అంబేడ్కర్‌ సూచించారు.…

Andhra PradeshLatestNews

మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వ వైఫల్యం: మల్లాది విష్ణు

రెండేళ్ళ చంద్రబాబు ప్రభుత్వ పాలనలో ప్రజలకు కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేక పోయారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సెంట్రల్‌ నియోజకవర్గం సమన్వయకర్త మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Andhra PradeshLatestLocal News

పదే పదే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం దుర్మార్గం:సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య

పెట్రోల్ , డీజిల్ ధరల పెంపుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శలు

Andhra PradeshLatestLocal NewsNews

ఎన్.టి.ఆర్.పోలీస్ ఖాకీ స్టూడియో.. నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు వినూత్న చొరవ

నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు వినూత్న చొరవతో ఎన్.టి.ఆర్.పోలీస్ ఖాకీ స్టూడియో ప్రారంభం

Andhra PradeshLatestLocal NewsNews

పాతికేళ్ళ నాటి జ్ఞాపకాలు పంచుకుంటూ.. వర్తమానంలో స్నేహం పెంచుకుంటూ.. అపురూప కలయిక

స్కూలుకి లేటు అయిందని మాస్టారు కొట్టిన దెబ్బలు.. హోమ్ వర్క్ చేయలేదని టీచరమ్మ ఇచ్చిన పనిష్మెంట్స్.. సైకిల్ మీద స్కూల్ కి వచ్చి కాలరెగరేసిన రోజులు.. అమ్మాయిలను చూసి అబ్బాయిలు  తలదువ్వుకున్న క్షణాలు.. అబ్బాయిల చూపులకు చిక్కకుండా ముసిముసిగా నవ్వుకుంటూ పమిట సర్దుకున్న సంఘటనలు..

Andhra PradeshLatestLocal News

ఇంద్రకీలాద్రిపై భక్తజన కోలాహలం

విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఆదివారం భక్తజన కోలాహలం నెలకొంది. సెలవు దినం కావడంతో నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు.…

Andhra PradeshLatestLocal NewsNews

ప్రశాంతంగా ముగిసిన యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష

* 10,119 మంది అభ్యర్థులకు గాను పేవర్-1కు 6,137 మంది, పేవర్-2కు 6,073 మంది హాజరు.. * పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారులు,…