కాకినాడ : కాకినాడ లో స్వరార్చన కార్యక్రమం జరుగుతుందని పెద్దిరెడ్డి గంగాధర మాస్టర్ కుమారుడు పెద్దిరెడ్డి సతీష్ తెలిపారు. ఆర్కెస్ట్రా పితామహుడుగా రాష్ట్రవ్యాప్తంగా పేరెన్నికగన్నపెద్దిరెడ్డి గంగాధరం మాస్టర్…
సనాతన హిందూ ధర్మ ప్రచారం, టెంపుల్ టూరిజం అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వద్ద కృష్ణవేణి నదీ నవహారతులు కార్యక్రమాన్ని…
సిపిఐ(ఎం)రాష్ట్ర కార్యాలయంలో బుధవారం వామపక్ష పార్టీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిపిఐ(ఎం.ఎల్) రాష్ట్ర నాయకులు జాస్తి కిషోర్ బాబు అధ్యక్షత వహించారు. సమావేశం కేంద్ర ప్రభుత్వ…
ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విజయవాడ గురునానక్ కాలనీలోని ఎంపీ కార్యాలయంలో ఎన్టీఆర్ 103 వ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు…
వేసవికాలం వచ్చిందంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది పుచ్చకాయే. ఎండలో చెమటలు పట్టినప్పుడు చల్లగా ఉండే పుచ్చకాయ ముక్క తింటే శరీరానికి ఉపశమనం కలుగుతుంది. మార్కెట్లో కోసి…
కర్ణాటక రాజకీయాలు క్షణక్షణానికి రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం ఉదయం తన నివాసంలో ఏర్పాటు చేసిన హై-ప్రొఫైల్ ‘బ్రేక్ఫాస్ట్ మీటింగ్’ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత…
ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన AP EAPCET ఫలితాలను జూన్ 18 తర్వాతే విడుదల చేయనున్నారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ ఒకటిన…
ఆకివీడు : పిల్లల్లో సామాజిక స్పృహను కల్పించేలా వేసవి శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయడం హర్షనీయమని ఉపాధ్యాయులు కొనియాడారు. ఆకివీడు చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వేసవి సెలవుల…