Andhra PradeshLatestLocal NewsNews

డీఐఈవోగా బాధ్యతలు స్వీకరించిన జ్యోతుల  రాంబాబు

కాకినాడ సిటీ: కాకినాడ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారిగా పీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్  డాక్టర్ జ్యోతుల రాంబాబు పవి బాధ్యతలు స్వీకరించారు.  ఇప్పటివరకు డీఐఈవోగా…

Andhra PradeshLatestLocal NewsNews

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం

– ఏపీలో వర్షాలు, ఈదురుగాలులకు హెచ్చరిక వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం మారనుంది. రానున్న రెండు మూడు రోజుల్లో ఈ వ్యవస్థ మరింత…

Andhra PradeshLatestLocal NewsNews

ఆదర్శ ఆరోగ్య రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్

-డాక్టర్ సమరం విజయవాడ: ఆదర్శ ఆరోగ్య రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్గా నిలవాలనిఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పూర్వ అధ్యక్షులు డాక్టర్ సమరం అన్నారు. ఆరోగ్యవంతమైన ప్రజలే రాష్ట్ర అభివృద్ధికి …

Andhra PradeshLatestLocal NewsNews

రాజకీయాల్లో మారుతున్న అజెండా..

కులం నుంచి జాతీయత వరకు  ప్రజలు భావోద్వేగాలే పెట్టుబడా ..  పవన్ అడుగులు ఏ దిశగా? ప్రస్తుత రాజకీయాల్లో నాయకులు పరిస్థితులకు అనుగుణంగా తమ అజెండాను మార్చుకోవడం…

Andhra PradeshLatestLocal NewsNews

పచ్చి బంగారం.. చింత చిగురు 

తెలంగాణ, ఏపీ  ప్రజలు ఇష్టంగా తినే సీజనల్ ఆకుకూరల్లో చింతచిగురు ఒకటి. చింతచిగురు పప్పు, మటన్ కర్రీ, పచ్చడి వంటి వంటకాలకు ప్రత్యేక రుచి, సువాసనను అందించే…

Andhra PradeshLatestLocal NewsNews

సమాచార శాఖ డైరెక్టర్ కు సత్కారం

కృష్ణా జిల్లా సమాచార శాఖ డిడిగా విధులు నిర్వహిస్తూ సమాచార శాఖ డైరెక్టర్ గా పదోన్నతి పొంది ఎన్టీఆర్ జిల్లాకు బదిలీ అయిన ముమ్మిడి వెంకటేశ్వర ప్రసాద్…

Andhra PradeshLatestLocal NewsNews

పల్లెకాపులకు త్వరలో పట్టాలు పంపిణీ: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా

నెల్లూరు  : నెల్లూరు జిల్లాలో  వినూత్నంగా  ప్రారంభించిన పల్లె వీక్షణం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ముత్తుకూరు మండలం పిడతా పోలూరుగ్రామంలోశుక్రవారం నిర్వహించారు. ఎంజిఎన్ఆర్ఇజిఎస్, జలజీవన్…

Andhra PradeshLatestLocal NewsNews

పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు రద్దుచేయాలని కోరుతూ ముఠా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో  ఆందోళన

విజయవాడ :పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు రద్దు చేయాలని కోరుతూ ఈరోజు మీసాల రాజేశ్వరరావు వంతెన ఎదురుగా ఉన్న సీతన్నపేట డివైడర్లు వద్ద వందలాది ముఠా ఆటోలతో ప్రదర్శనతో పాటు…

Andhra PradeshLatestLocal NewsNews

పెందుర్తిలో కలకలం

యువతపై కత్తెరతో దాడి పెందుర్తిలో యువతపై కత్తెరతో దాడి చేసిన ఘటన కలకలం సృష్టించింది. తుని ప్రాంతవాసి లక్ష్మి ఉద్యోగం కోసం విశాఖకు వచ్చింది. అప్పుడు పాయకరావుపేటకు…

Andhra PradeshLatestLocal NewsNews

‘స్వామి మా అత్త చనిపోయేలా చూడు’

దేవుడికి వినతి ANANTAPURAM: ‘స్వామి మా అత్త చనిపోయాలా చూడు’ అని కోడలు దేవుడికే విన్నవించింది. ఇది అనంతపురం పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో హుండీలో కానుకలు…