వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో చైతన్యం అవసరంమని విజయవాడ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమంలో భాగంగా…
పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు ఉపసంహరించాలని కోరుతూ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు అలంకార్ ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. ఈ ధర్నాకు…
కిటికీల నుంచి దూకిన ప్రయాణికులు జగ్గయ్యపేట నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు శనివారం అగ్ని ప్రమాదానికి గురైంది. రన్నింగ్లో ఉండగా మంటలు రావడంతో ప్రయాణికులు…
అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఘర్షణ పశ్చిమాసియా ప్రాంతంలోని పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. హోర్ముజ్ జలసంధి వైపు ఇరాన్ ప్రయోగించిన నాలుగు డ్రోన్లను అమెరికా సైన్యం…
ఎడారిలో ఘోర విషాదం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో ఒకటైన నైజర్ ఎడారి మరోసారి మానవ విషాదానికి వేదికైంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ భారీ లారీ ఎడారి…