ఆకివీడు : పిల్లల్లో సామాజిక స్పృహను కల్పించేలా వేసవి శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయడం హర్షనీయమని ఉపాధ్యాయులు కొనియాడారు. ఆకివీడు చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వేసవి సెలవుల…
14కంపెనీల ఆధ్వర్యంలో 700 ఉద్యోగాల భర్తీ ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ నెల 29న శుక్రవారం ఉదయం …
విశాఖలో స్వర్గీయ ఎన్టీఆర్ 103వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు . బీచ్ రోడ్ లోని ఆయన విగ్రహానికి టీడీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా…
మథురానగర్(విజయవాడసెంట్రల్): స్వయంభూ మాచవరం శ్రీ దాసాఆంజనేయ స్వామి వారి దేవస్థానం లో భక్తులు సమర్పించిన కొబ్బరి చెక్కలు ప్రోగు చేసు కునే హక్కు కోసం వచ్చేనెల 5వతేదీన…
కాకినాడ: విద్యావేత్త, ప్రముఖ సంఘసంస్కర్త రఘుపతి వెంకటరత్నం నాయుడు 87వ వర్ధంతి సందర్భంగా ఆర్విఎన్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. మంగళవారం జిల్లా క్రీడా…
కాకినాడ: కాకినాడ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మంగళవారం నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరములు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తమ సృజనాత్మకతను ప్రతిబింబిస్తూ రూపొందించిన పేపర్ క్రాఫ్టు కళాకృతుల…
కాకినాడ: మండపేట నియోజకవర్గ పార్టీ పరిశీలకురాలిగా మాజీ కార్పోరేటర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తుమ్మల సునీత ను నియమించినారు. గతంలో రెండు మార్లు జిల్లా తెలుగుదేశం…