అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మంజూరు చేసే బాధ్యత తీసుకుంటానని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు సోమవారం…
పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ అధిక జేష్ట్యమాస పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఆదివారం ఎంతో వైభవంగా జరిగింది. దుర్గా మల్లేశ్వరులు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యస్వామి,…
రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ భేటీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో రైల్వే అభివృద్ధి పనులను వేగవంతం…
హంసలదీవి బీచ్ గేట్లు మూసివేత ప్రస్తుతం వీస్తున్న ఈదురు గాలుల ప్రభావంతో అవనిగడ్డ నియోజకవర్గంలోని హంసలదీవి బీచ్ వద్ద అలలు ఎగసి పడుతున్నాయి. అలల తాకిడికి సముద్రం అల్లకల్లోలంగా…
రైల్వే స్టేషన్ వద్ద ఆటో డ్రైవర్లకు పోలీసుల అవగాహన రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ప్రయాణికుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణే లక్ష్యంగా ప్రత్యేక నిఘా పెట్టమని త్రీ…
సనాతన హిందూ ధర్మ ప్రచారం, టెంపుల్ టూరిజం అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వద్ద కృష్ణవేణి నదీ నవహారతులు కార్యక్రమాన్ని…
సిపిఐ(ఎం)రాష్ట్ర కార్యాలయంలో బుధవారం వామపక్ష పార్టీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిపిఐ(ఎం.ఎల్) రాష్ట్ర నాయకులు జాస్తి కిషోర్ బాబు అధ్యక్షత వహించారు. సమావేశం కేంద్ర ప్రభుత్వ…
ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విజయవాడ గురునానక్ కాలనీలోని ఎంపీ కార్యాలయంలో ఎన్టీఆర్ 103 వ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు…