నెల్లూరు : నెల్లూరు జిల్లాలో వినూత్నంగా ప్రారంభించిన పల్లె వీక్షణం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ముత్తుకూరు మండలం పిడతా పోలూరుగ్రామంలోశుక్రవారం నిర్వహించారు. ఎంజిఎన్ఆర్ఇజిఎస్, జలజీవన్…
విజయవాడ :పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు రద్దు చేయాలని కోరుతూ ఈరోజు మీసాల రాజేశ్వరరావు వంతెన ఎదురుగా ఉన్న సీతన్నపేట డివైడర్లు వద్ద వందలాది ముఠా ఆటోలతో ప్రదర్శనతో పాటు…
యువతపై కత్తెరతో దాడి పెందుర్తిలో యువతపై కత్తెరతో దాడి చేసిన ఘటన కలకలం సృష్టించింది. తుని ప్రాంతవాసి లక్ష్మి ఉద్యోగం కోసం విశాఖకు వచ్చింది. అప్పుడు పాయకరావుపేటకు…
విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ క్యూలో నిలబడి ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వారి పాస్పోర్ట్లను గమనిస్తే ఒక ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. కొందరి పాస్పోర్ట్లు నీలం రంగులో ఉంటే,…
భారతదేశం కూడా అడుగు వేయాల్సిన సమయమా? డిజిటల్ యుగంలో స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియాకు మన జీవితాలు బాగా కనెక్ట్ ఐపోయాయి. ఐతే దాని ప్రతికూల ప్రభావాలు చిన్నారులపై…
డైనోసార్లు సంచరించిన ఖండం చిన్నప్పటి నుంచి మనకు తెలిసినవి ఏడు ఖండాలె. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, అంటార్కిటికా … ఇవే…