Andhra PradeshLatestLocal NewsNews

యూనిఫాం, మర్యాదపూర్వక ప్రవర్తన తప్పనిసరి

రైల్వే స్టేషన్ వద్ద ఆటో డ్రైవర్లకు పోలీసుల అవగాహన  రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ప్రయాణికుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణే లక్ష్యంగా ప్రత్యేక నిఘా పెట్టమని త్రీ…

Andhra PradeshLatestNationalNews

టెట్ రివ్యూ పిటిషన్స్ కొట్టేసిన సుప్రీం 

ప్రభుత్వ ఉపాధ్యాయులంతా టెట్ పాసవ్వాల్సిందే అర్హత గడువు రెండేళ్ల నుంచి మూడేళ్లకు పొడిగింపు   టెట్ రివ్యూ పిటిషన్స్ను సుప్రీం కోర్ట్ కొట్టేసింది. ప్రభుత్వ టీచర్లు అంతా …

Andhra PradeshLatestLifestyleNews

చిన్నపాటి మార్పులతో జ్ఞాపకశక్తి పదిలం

మన చేతిలోనే .. మన ఆరోగ్యం  ప్రస్తుత పోటీ ప్రపంచంలో   మతిమరుపు లేదా జ్ఞాపకశక్తి తగ్గడంఅనేది కేవలం వృద్ధుల సమస్య మాత్రమే కాదు. విద్యార్థులు, ఉద్యోగులు,…

Andhra PradeshLatestLocal NewsNews

ప్రకాశం బ్యారేజీ వద్ద గుర్తు తెలియని మృతదేహం 

ఘటనా స్థలంలో పోలీసులు  విజయవాడలో  కలకలం రేగింది. కృష్ణ బ్యారేజీ సమీపంలో శనివారం ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభించింది .. కృష్ణా నదిలో  పిండాల రేవు…

Andhra PradeshLatestNews

మాజీమంత్రి గాదె వెంకటరెడ్డి మృతిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి దిగ్భ్రాంతి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పాటు క్రియాశీల పాత్ర పోషించిన సీనియర్ నాయకుడు , ఉమ్మడి రాష్ట్ర మాజీమంత్రి గాదె వెంకటరెడ్డి (85) మృతి పట్ల మాజీ…

LatestNationalNews

స్వచ్ఛందంగా వేశ్యగా మారడం నేరం కాదన్న సుప్రీంకోర్టు

స్వచ్ఛందంగా వ్యభిచార వృత్తిని (వేశ్యావృత్తి) ఎంచుకోవడం నేరం కాదని సుప్రీం కోర్టు స్పష్టం  చేసింది. ఈ మేరకు ఒక పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ జె.బి.…

Andhra PradeshEntertainmentLatestNews

30న కాకినాడలో స్వరార్చన

 కాకినాడ : కాకినాడ లో స్వరార్చన కార్యక్రమం జరుగుతుందని  పెద్దిరెడ్డి గంగాధర మాస్టర్  కుమారుడు పెద్దిరెడ్డి సతీష్ తెలిపారు. ఆర్కెస్ట్రా పితామహుడుగా రాష్ట్రవ్యాప్తంగా పేరెన్నికగన్నపెద్దిరెడ్డి గంగాధరం  మాస్టర్…

Andhra PradeshLatestLocal NewsNews

జూన్ 5 నుంచి ‘కృష్ణవేణి నదీ నవహారతులు పునఃప్రారంభం

సనాతన హిందూ ధర్మ ప్రచారం, టెంపుల్ టూరిజం అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వద్ద కృష్ణవేణి నదీ నవహారతులు కార్యక్రమాన్ని…

Andhra PradeshLatestLocal NewsNews

జూన్ 1నుంచి ధరల పెంపుపై నిరసన 

సిపిఐ(ఎం)రాష్ట్ర కార్యాలయంలో బుధవారం వామపక్ష పార్టీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిపిఐ(ఎం.ఎల్) రాష్ట్ర నాయకులు జాస్తి కిషోర్ బాబు అధ్యక్షత వహించారు. సమావేశం కేంద్ర ప్రభుత్వ…